మన ప్రగతి న్యూస్/ హన్మకొండ జిల్లా ప్రతినిధి
కంఠాత్మకూర్ గ్రామంలోని బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అటు వైపు వెళ్ళకూడదు అని,వాగు ప్రవహిస్తున్న స్థలంలో చేపలు పట్టటం, వాగు లోకి దిగి వీడియో లు సెల్ఫీ లు తీసుకోవటం చేయకూడదు అని హెచ్చరించారు. పరకాల నుండి హనుమకొండకు వెళ్లే ప్రయాణికులు కంటాత్మకూర్ నుండి వయా:సిద్దాపూర్- వంగఫహడ్ వైపు మీదుగా వెళ్లాలని సూచించినాడు.

