Breaking News

42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనకై నిర్వహించు సదస్సును విజయవంతం చేద్దాం.

షేక్ జావిద్
వరంగల్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జన సమితి పార్టీ

తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11గం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ జరుగు జరుగు 42% బి.సి రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ బిల్లును 9 షెడ్యూల్లో చేర్చి బిల్లును ఆమోదించాలని సదస్సు నిర్వహించడం జరుగుతుంది.బీసీ సామాజిక వర్గ ప్రజలు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ అన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం కేవలం భౌగోళిక రాష్ట్రం కోసం మాత్రమే కాదు భౌగోళిక రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడితే సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని అందించగల సామాజిక తెలంగాణ నిర్మాణ నికి పునాది పడుతుందని ఆశించినం వలసాధిపత్య పాలకుల నుంచి ముక్తి పొందిన తర్వాత సుపరిపాలన లో ప్రతి ఒక్కరిని విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందుబాటులో వస్తాయని భావించి మెజార్టీగా ఉన్న సామాజిక వర్గం ఇప్పటికీ చట్టసభలో న్యాయ సమ్మతమైన ప్రాతినిధ్యాన్ని పొందలేకపోతున్నారని జావిద్ అన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..