Breaking News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించండి.

డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్.

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్, నాచారం ప్రతినిధి;

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరడం జరిగిందని తెలంగాణ గొర్రె మేకల వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ ఆరు గ్యారంటీ అమలు జరుగు తున్నాయని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించగలరని డాక్టర్ అశోక్ యాదవ్ పేర్కొన్నారు.