Breaking News

ఎస్ ఐ విక్రమ్ ఆధ్వర్యంలో ఉదయం వ్యాయామం కార్యక్రమం ప్రారంభం.

మనప్రగతి న్యూస్ //బింపూర్ :

ఉక్కుమనిషి సర్దార్ వల్ల బాయ్ పటేల్ జయంతి సందర్బంగా బింపూర్ ఎస్ ఐ విక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు 2కిలోమీటర్ల పరుగు పందెం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల యూవకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్ ఐ విక్రమ్ మాట్లాడుతూ యూవత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 5కిలోమీటర్లు నడక వ్యాయామం చేయాలి నడక వల్ల కొన్ని రోగాలు రాకుండా ఉంటుంది అలాగే మద్యం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు అని అన్నారు ఈ కార్యక్రమం నీపని పిప్పల్కోటి కరెన్వాడీ యూవకులు లింబాజీ స్వామి రఫిక్ తదితరులు పాల్గొన్నారు

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..