- హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
మన ప్రగతి న్యూస్ /
వేములవాడ,
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయం, భీమేశ్వర సదన్ లో సామూహిక లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ రాధాబాయి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

