Breaking News

వైభవంగా లక్ష కార్తీక దీపోత్సవం

  • హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మన ప్రగతి న్యూస్ /
వేములవాడ,

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయం, భీమేశ్వర సదన్ లో సామూహిక లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ రాధాబాయి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..