Breaking News

ఘనంగా శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

మండలంలోని ప్రసిద్ధిగాంచిన శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల సందడితో కార్తీకదీపోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..