Breaking News

ఆరికాయలపాడు గ్రామంలోభూ భారత నోటీసుల పంపిణీ ప్రారంభం


మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న భూ భారత కార్యక్రమంలో భాగంగా సాదా బైనామా దరఖాస్తుదారులకు నోటీసుల పంపిణీ కార్యక్రమం గురువారం ఆరికాయలపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ జిపిఓ ఎస్‌.కె. మౌల సాహెబ్ మాట్లాడుతూ, ప్రతి రైతు వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, నోటీసులు సరైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూసంబంధిత సేవలు మరింత సులభంగా అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు.

వేములవాడలో భారీగా మద్యం స్వాధీనం