మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
మాతృభూమి దాస్యశృంకలాలను తెంచేదుకు స్వతంత్రోద్యమ స్పూర్తి ని రగిలించిన గీతం వందేమాతర గీతం అని మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ అన్నారు. బంకించంద్ర చటర్జి రాసిన ఈ గీతం నేటికీ వందేళ్లు పూర్తైన సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ బియ్యపు గింజపై 191 ఆంగ్ల అక్షరాలతో రాసిన వందేమాతర గీతంను మరోసారి మననం చేసుకున్నారు. ప్రజలంతా కూడా దేశభక్తిని కోనసాగిస్తూ దేశ ఉన్నతిలో భాగస్వామ్యులుకావాలని జయకుమార్ ఆకాంక్షించారు

