మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని సామాజిక విప్లవకరుడు మాట్లాడుతూ డాక్టర్ ప్రేమ్ కుమార్.
ధర్మవరం హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్ ద్వారా అస్వస్థత గురైన విద్యార్థులను సామజిక విప్లవ కారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ పరామర్శించారు జిల్లా ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న విద్యార్థులనుపరామర్శించారు. హాస్టల్ వార్డెన్ లు చిత్తశుద్ధితో పనిచేయాలని.హాస్టల్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని.వారికి నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని.విద్య. ఆహారం విషయంలోనాణ్యత ప్రమాణాలను పాటించాలని. హాస్టల్ వార్డెన్ నుతక్షణమే సస్పెండ్ చేయాలనిసామాజిక విప్లవ కారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు

