మన ప్రగతి న్యూస్ / విశాఖపట్నం మల్కాపురం
మల్కాపురం ప్రాంతంలోని ఓ బార్లో పనిచేస్తున్న యువకుడు శనివారం అర్థరాత్రి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది
విజయనగరం జిల్లా డట్టిరాజేరి మండలం విజయారం గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలంగా మల్కాపురంలో బార్లో పనిచేస్తున్నట్లు తెలిసింది శనివారం రాత్రి అకస్మాత్తుగా బార్ వద్ద కుప్పకూలి మృతిచెందాడు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

