మన ప్రగతి న్యూస్/నడికూడ:
విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన నడికూడ మండలం వరికోల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వరికోల్ గ్రామానికి చెందిన సనుగోజు వనమాల (46) జీవన భృతి కై దినసరి కూలిగా పనిచేస్తూ.. ఇంటిదగ్గర పిండి గిర్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్ర మంలో పిండి గిర్ని స్టాట్ చేసే క్రమంలో కుడి చేతికి విద్యుత్ తీగలు తాకి స్పాట్ లోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

