Breaking News

మెంథా తుఫాన్ కారణంగా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి

ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షుడు మెట్ట గడపల సాంబయ్య మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షుడు మెట్ట గడపల సాంబయ్య మాట్లాడుతూ తుఫాన్ వర్షం కారణంగా ప్రింట్ ,...

మొంథా తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులను

ప్రభుత్వాలు తక్షణం ఆదుకోవాలి సిపిఐ ఎం మండల నాయకులు మాలోత్ కిషన్ నాయక్ డిమాండ్ మన ప్రగతి న్యూస్ కురవి : డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మొంథా తుఫానుతో వర్షం ఈదురుగాలుల కారణంగా చేతికొచ్చిన...

మొంథా తుఫాన్ కారణంగా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి పట్టణ కేంద్రంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్...

పేకాట స్థావరం పై దాడి

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంమాదారం గ్రామంలో పేకాట స్థావరం నిర్వహిస్తున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి 5,150 /-రూపాయలు నగదును 1 సెల్ ఫోన్ స్వాధీనపరుచుకుని ఐదుగురు మహిళలు, ఒక మగ వ్యక్తి...

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కూసుమంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు.. మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,భారీ వర్షాలు...

లంచం తీసుకుంటూ ఏఈ ప్రభులాల్‌ పట్టుబాటు

మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి మండలంలోని పెద్దఅంబర్‌పేట విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) ప్రభులాల్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరెంట్‌ కనెక్షన్‌, మీటర్‌ మార్పిడి, బిల్లింగ్‌ సమస్యల...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష గురువారం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు మన ప్రగతి న్యూస్/హనుమకొండ: భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ...

జయశంకర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మన ప్రగతి న్యూస్/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ...

రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- భారతదేశ ఐక్యతకు ప్రత్యేకంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఏక్తా దివాస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా...

ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

మన ప్రగతి న్యూస్/ ఛత్తిస్ గడ్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్‌ ఉన్నారని పోలీసులు...