Breaking News

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్

_ పట్టబధ్రులది 68.51 శాతం _ టీచర్లది 94.63 శాతం మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు....

.

కనుల పండుగగా సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం శివ పార్వతుల కళ్యాణ మహోత్స కార్యక్రమం కనుల పండగ జరగగా గురువారం రథోత్సవాన్ని రంగురంగుల పూలతో...

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్...

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్...

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓల్లెపు దేవరాజు తండ్రి ఓల్లెపు రాములు. సుమారు 40 సంవత్సరంలో అనుఅతను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన...

నవాబుపేట చెక్ డ్యామ్ కు గండి

మన ప్రగతిన్యూస్/ చిట్యాల భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో చలివాగుపై నిర్మించిన చెక్ డాం కు బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. చలి వాగు శివారులోని...

వేలాల జాతర గుట్ట పై అగ్ని ప్రమాదం.

మంటలను ఆర్పి వేసిన అటవీ సిబ్బంది. నిర్లక్ష్యం వద్దనిఅటవీశాఖ విన్నపం. మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి జైపూర్ మండలం లోని వేలాల గుట్ట పై అడవిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం...

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు.

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మా ప్రగతి న్యూస్ /ఏన్కూర్ మండల వ్యాప్తంగా బుధవారం శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏన్కూర్, టీ ఎల్ పేట, గార్ల ఒడ్డు , నాచారం, హిమామ్...

కమనీయం రమణీయం శివపార్వతుల కళ్యాణం 

పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్  కళ్యాణం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :...

వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం గుడిలో మహాలింగార్చన పూజ

మన ప్రగతి న్యూస్ /వేములవాడ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో మహా లింగార్చన పూజ ప్రారంభమైంది. లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు...