Breaking News

బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మూల దశరథం మదాసు జగన్ ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ పరికరాల కొరకై కేశవపట్నం వెళ్లారు.తిరుగు ప్రయాణంలో తాడికల్ గ్రామ శివారులో నాగార్జునసాగర్ మండలం...

ఎక్సైజ్ అధికారులు 600 కేజీలు నల్ల బెల్లం ఆటో స్వాధీనం

మన ప్రగతి న్యూస్ / వెల్దండ: కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటుసారల తయారీదారులకు నల్ల బెల్లం పట్టిక రవాణా చేస్తున్న వెల్దండ మండలం రాచూరు తండాకు చెందిన నవ్యవత్ శంకర్, సాయి...

ఎక్సైజ్ అధికారులు 600 కేజీలు నల్ల బెల్లం ఆటో స్వాధీనం… మన ప్రగతి న్యూస్ / వెల్దండ: కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటుసారల తయారీదారులకు నల్ల బెల్లం పట్టిక రవాణా చేస్తున్న వెల్దండ మండలం రాచూరు తండాకు చెందిన నవ్యవత్ శంకర్, సాయి % బిచ్చ హైదరాబాదుకు చెందిన ఆటో డ్రైవర్ రజియోద్దీన్, ట్రాలీ ఆటోల రవాణా చేస్తున్న 20 బస్తాల నల్ల బెల్లం ఆరు వందల కిలోలు 50 కేజీల పట్టిక స్వాధీనం చేసుకోనైనది. బెల్లం పట్టిక ఆటోలను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తు పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి సిబ్బంది మహేష్ బిక్షపతి నార్య పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారులు ప్రతి పాఠశాలను సందర్శించాలి

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్ /కరీంనగర్ జిల్లా ప్రతినిధి: ప్రత్యేక అధికారులు జిల్లాలోని ప్రతి పాఠశాలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు సహా పలు అంశాలపై నివేదిక సమర్పించాలని జిల్లా...

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు,సందర్భంగా సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు, వన్ టౌన్, టూ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సమిష్టిగా సిద్దిపేటపట్టణంలోని నర్సాపూర్ ముస్తాబాద్...

పలు మెలుకువలతో ఉత్పత్తుల అమ్మకాలను పెంచి -కార్మికులకు పని కల్పి స్తూ నే ఉండాలి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: చేనేత కార్మికులు నేసిన ఉత్పత్తులను పలు మెలకువలతో అమ్మకాలను పెంచి, కార్మికులకు తిరిగి పని కల్పిస్తూనే ఉండాలని కాంగ్రెస్ నేత, చేనేత నాయకుడు త డక వెంకటేష్...

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

-కలెక్టర్ హనుమంత రావు -గ్రామాలలో సుపరిపాలన అందించాలి మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామాలకు ఎన్నికైన నూతన సర్పం చులు ఇక్కడ ఇవ్వబడుచున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం...

చికిత్స పొందుతూ యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి: దామెర మండలంలోని ఒగ్లాపూర్ స్టేజ్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై కొంక అశోక్ సోమవారం...

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన కేటి దొడ్డి ఎస్సై పగడాల శ్రీనివాసరావు

మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని జాతీయ రోడ్డు భద్రతాపై మాసోత్సవ 2026లో భాగంగారోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశంతోకేటిదొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ సిబ్బందితో...

జీవితం పై విరక్తి చెంది వ్యక్తి మృతి.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం: కేసముద్రం స్టేషన్ పరిధిలోని సంగ సతీష్ (తండ్రి)నర్సయ్య, 40 సం.(మేర)వికలాంగుడు, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాడు.తనకి మంచి జాబ్ లేక,అతను వికలాంగుడు కావడం తో తనకి...