బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మూల దశరథం మదాసు జగన్ ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ పరికరాల కొరకై కేశవపట్నం వెళ్లారు.తిరుగు ప్రయాణంలో తాడికల్ గ్రామ శివారులో నాగార్జునసాగర్ మండలం...
