ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి
. ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం .కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సురక్షితంగా గమ్యాలను చేరుకోండి . ప్రాణాలతో ఇంటికి చేరండి కార్యక్రమం ప్రారంభోత్సవం .జిల్లా వ్యాప్తంగా...
