Breaking News

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపిఎస్

మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది...

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

-కరీంనగర్ సిపి గౌస్ ఆలాం. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్లో పోలీసు వారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ముగిసింది.ఈ పోటీలో మండల...

అసెంబ్లీ ని ముట్టడించిన మాజీ సర్పంచులు..

అరెస్టు చేసి పీఎస్ కు తరలించిన పోలీసులు.. మన ప్రగతి న్యూస్/నడికూడ: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ.. రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నడికూడ మండల...

నేడుప్రపంచమాదిగలదినోత్సవం నువిజయవంతంచెయ్యాలి…!!!

పడిశాల వెంకన్న దళిత రత్న అవార్డు గ్రహీత…!!! మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ పరిధిలో మాదిగ ఐక్యత చాటుతూ సోమవారం జరుగు...

దర్గా కు చాధర్ ను సమర్పించిన ఎమ్మెల్యే రేవూరి..

మన ప్రగతి న్యూస్/నడికూడ: నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామంలోని మహమ్మద్ ఖాజా ఖాద్రి దర్గా యందు ఉర్సు షరీఫ్ అజాజ్ మదర్ షా వలి ఉత్సవాలకు పరకాల శాసన సభ్యు లు రేవూరి ప్రకాష్...

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ట్రాఫిక్ ఎస్సై సముద్రాల రాజు

అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ వల్లే మృతిచెందారు' మన ప్రగతి న్యూస్/ వేములవాడ: వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ రాజు తెలిపారు. పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్, నంది...

నేడు చలో భద్రాద్రి కలెక్టరెట్ ముందు ఆందోళన : కల్లోజి…!!!

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర...

కీలక నేతలతో భేటీ అయిన కేసీఆర్.. వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయం..

ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీశ్ తదితరులతో కేసీఆర్ భేటీ.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై చర్చ.. ఫోన్ ట్యాంపింగ్ అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.. మన ప్రగతి న్యూస్/ప్రధాన ప్రతినిధి:...

రైతు భరోసా నిలిపివేస్తారనే ప్రచారం పై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం..

సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం.. ఇలాంటి ప్రచారం దురుద్దేశంతో కూడుకున్నదని ఫ్యాక్ట్ చెక్ విభాగం పోస్టు.. వాణిజ్య వినియోగంలో ఉన్న భూము ల గురించే శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి.....

మాంజా ముప్పు.. ద్విచక్ర వాహనదారుడి మెడకు తీవ్ర గాయం.. ఆసుపత్రికి తరలింపు..

కీసరలో పెరుగుతున్న నిషేధిత మాంజా విక్రయాలు మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ : కీసరలో నిషేధిత గాలిపటం మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ...