Breaking News

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత మన ప్రగతి న్యూస్/ ఢిల్లీ ఢిల్లీలో మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయంతదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం...

అక్రమంగా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టులు..

తీవ్రంగా ఖండించిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సాంబశివ రెడ్డి.. మన ప్రగతి న్యూస్/ నడికూడ: ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులను పోలీసులు అక్రమం గా అరెస్టు చేయడాన్ని సర్పంచుల ఫోరం...

కేటీఆర్ ను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తాం

-కేటీఆర్ జైలుకు వెళ్లడం కంటే హరీష్ రావు భయం వెంటాడుతుంది మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్ : తప్పు చేసిన కేటీఆర్ ను జైల్లో పెట్టి...

నర్సంపేట పట్టణంలో నాలుగున్నర కోట్లతో 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

టియుఎఫ్ఐడిసి నిధులు ఒక్కో వార్డుకు కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులు 22 వ డివిజన్లో శంకుస్థాపన చేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని 22వ...

పనిచేయని సీసీ కెమెరాలు

ఆందోళనలో మండల ప్రజలు మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వలన చాలా ఇబ్బందికరంగా ఉందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దొంగతనాల నివారణకు, దుండుగుల ఆచూకీ, పలు నేరాలను...

సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు

_ వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభా ప్రాంగణం. మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20 వ తేదీన...

“వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్..

సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం. మన ప్రగతి న్యూస్/సిద్దిపేట జిల్లా ప్రతినిధి: సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను...

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే(సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ కుల సర్వే) లో ములుగు జిల్లా మొదటి స్థానం (87.1) శాతం

సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలందరూ భాగస్వాములు అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ములుగు జిల్లా కలెక్టర్ ని మరియు జిల్లా,మండల,గ్రామ అధికారులను అభినందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ...

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్.

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత...

సినీ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు గౌరవ డాక్టరేట్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ...