రైతులు సారవంత భూములుగా మార్చుకోవాలివరి కోసిన తర్వాత కొయ్యలను దహనం చేయరాదు… ఏవో మహేందర్
మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి; రైతులు వరి కోసిన తర్వాత పంటల అవశేషాలు కొయ్యలను దహనం చేయకూడదని వాటి వలన సారవంతమైన భూములు పాడైపోతాయని ఇనుగుర్తి ఏవో మహేందర్ రైతులకు సూచించారు. మండలంలోని చిన్న...