Breaking News

రైతులు సారవంత భూములుగా మార్చుకోవాలివరి కోసిన తర్వాత కొయ్యలను దహనం చేయరాదు… ఏవో మహేందర్

మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి; రైతులు వరి కోసిన తర్వాత పంటల అవశేషాలు కొయ్యలను దహనం చేయకూడదని వాటి వలన సారవంతమైన భూములు పాడైపోతాయని ఇనుగుర్తి ఏవో మహేందర్ రైతులకు సూచించారు. మండలంలోని చిన్న...

ముత్యాలమ్మ ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు

హాజరైన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ నియోజకవర్గంనందికొండ మున్సిపాలిటీహిల్ కాలనీ డౌన్ పార్కు వద్దనూతన ముత్యాలమ్మ గుడి కమిటీ ఆహ్వానం మేరకునాగార్జునసాగర్ ముత్యాలమ్మ (కాళికాదేవి)...

మత్స్యకారుల అభివృద్దె ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం: మత్స్యకారుల అభివృద్దె ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆయన సోమవారం నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు...

సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను...

సిఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

మన ప్రగతి న్యూస్/హనుమకొండ: ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఇందిరా...

రైతుపై ఎలుగుబంటి దాడితీవ్రంగా గాయపడిన రైతు నారాయణభయాందోళనలో ప్రజలు

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి: వ్యవసాయ బావి వద్దకు వెళ్ళుచున్న రైతుపై తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆదివారం మండలంలోని అయ్యంగారి పల్లి గ్రామ శివారు రేగులగడ్డ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన...

డాక్టరేట్ సాధించిన రాజశేఖర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన నునావత్ లలిత రాజు దంపతుల కుమారుడు నునావత్ రాజశేఖర్ డాక్టరేట్ సాధించాడు. రాజశేఖర్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ అనలైటికల్ మెతడ్స్ ఫర్ ది...

పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మాచర్ల సారయ్య

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి: పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల సారయ్యను నియమిస్తూ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ ఆదివారం నియామకపు...

విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని విశ్వ భారతి హై స్కూల్ నందు యాంటీ డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...

నటి కస్తూరికి 13 రోజుల రిమాండ్

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులోసీనియర్ యాక్టర్ కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని చెన్నై పోలీసులు...