Breaking News

మరో అల్ప పీడనం… ఏపీలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్...

మండల- మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ షురూ..

రేపటి నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం.. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న భక్తులకే అనుమతి.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు నేడు ఆదివారం...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు..

మన ప్రగతి న్యూస్/ ప్రత్యేక ప్రతినిధి: ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలకు విరామం. తెలంగాణలోనూ 6 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం.జనవరిలో...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాజధాని బస్సు ఇద్దరు ప్రయాణికుల మృతి పలువురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఆర్టిసి రాజధాని బస్సు(TG...

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు..

మన ప్రగతి న్యూస్/నడికూడ: బాల్య వివాహాలపై అవగాహన సదస్సును నడికూడ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శని వారం రోజున పంచాయతీ కార్యదర్శి బిక్షపతి అధ్యక్షతన గ్రామ స్థాయి బాల్య వివాహాల నిరోధం మరియు...

ఐకెపి కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ఐకెపి కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూరైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు....

భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

మనప్రగతిన్యూస్/జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్టూడెంట్ కౌన్సిలర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎస్.డి.రాజు ఆధ్వర్యంలో భరోసా సేవలు,షీ టీమ్ చైల్డ్...

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం

మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్:-మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా బీబీనగర్...

36 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం లోని శ్రీ జోగులంబ రైల్వే హల్ట్ సమీపంలో 36అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంను వేదపండితులు ఆధ్వర్యంలో శనివారం...

పోలీసుల సేవల ప్రమాణాన్ని పెంచడమే పోలీసు లక్ష్యం:ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

సర్కిల్ కార్యాలయ పనితీరు, రికార్డులు, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని వనపర్తి...