Breaking News

KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్లో మాట్లాడుతూ 'ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని...

డిప్యూటీ సిఎం భ‌ట్టి పిఎ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. విధుల‌లో ఉండ‌గా ఆయ‌న‌కు గుండె పోటు రాగా ఆయ‌న‌ను వెంట‌నే...

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట రాజకీయ పార్టీలు అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల సమావేశంలో అన్నారు....

రాజీవ్ లింకు కెనాల్ ను సందర్శించిన రాష్ట్ర మంత్రి.

వారంలో పనులను పూర్తి చేయాలి - మంత్రి తుమ్మల. మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ సీతారామ ప్రాజెక్ట్, రాజీవ్ లింక్ కెనాల్ పనులను వారం పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

విగ్రహ ప్రతిష్టాపనకు పలు నాయకుల ఆహ్వానం.

మన ప్రగతి న్యూస్/వీణవంక వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామం లో మర్చి 3నుంచి 6వరకు జరిగే భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి...

విగ్రహ ప్రతిష్టాపనకు పలు నాయకుల ఆహ్వానం.మన ప్రగతి న్యూస్/వీణవంకవీణవంక మండలం లోని బేతిగల్ గ్రామం లో మర్చి 3నుంచి 6వరకు జరిగే భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిశాల రాజేందర్ రావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు ను గ్రామస్తులు ఆహ్వాణించారు. ప్రతిష్టాపనకు తప్పనిసరిగా వస్తామని వారు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. 70ఏళ్ల తరువాత భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతుందని, గ్రామస్తుల సహకారం తో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంగరంగా వైభవంగా పండుగ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఇటీవల పోచమ్మ గుడి ని వెలమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కాప్రా సర్కిల్ లో మధురానగర్ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు.

మన ప్రగతి న్యూస్, కాప్రా , ఫిబ్రవరి 23, కాలనీ రోడ్లపై చెత్త వేయరాదంటూ మధురానగర్ లో ఆదివారం పారిశుధ్య సిబ్బందితో కలిసి కాలనీ కుటుంబాలు స్వచ్ఛ కార్యక్రమం చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘం...

నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు.

_ ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. _ మహా శివరాత్రి జాతర _ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ...

నేడు కేసముద్రంలో కల్వకుంట్ల కవిత పర్యటన

మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం స్టేషన్లో లాల్ బహదూర్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ను సోమవారం నాడు మాజీ బిఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సందర్శించనున్నారు..వీరి వెంట మహబూబాబాద్ మాజీ...

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయంమన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ కు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో 6...