బీబీనగర్ లో ఘోర రోడ్లు ప్రమాదం.. ఇద్దరు మృతి
మన ప్రగతి న్యూస్/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండల కేంద్రంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.గర్దాస్ ప్రశాంత్ తండ్రి నరసింహులు (వయస్సు 32),టెలిఫోన్ కాలనీ బోడుప్పల్,సొంత గ్రామం,మండలం...
