ఐకెపి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంఈఓ కిషోర్ నాయక్ ఏపిఎం జానకి మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సూచించారు. వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గూడెం ఐకెపి మహిళా...
