Breaking News

ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా...

లక్ష్యాన్ని ఎంచుకొని మనము ఒక ఉన్నత స్థాయిని ఎదగాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మన ప్రగతి న్యూస్ /కామారెడ్డి బ్యూరో లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ...

ద్విచక్ర వాహనంలో చీర కొంగు తట్టుకొని మహిళ మృతి

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తన చీర కొంగు వెనుక చక్రంలో ఇరుక్కుని కింద పడగా...

శివుడి సేవలో శివాజీ సేన

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శివరాత్రి పర్వదినాన జరిగిన వేలాల శ్రీ గట్టుమల్లన్న స్వామి జాతరలో జైపూర్ మండల ఛత్రపతి శివాజీ సేన కమిటీ సభ్యులు...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భూపాల్ పల్లి డి.ఎస్.పి

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు పోలింగ్ కేంద్రాన్ని...

అయోమయంలో మహిళా సంఘాలు

నర్సరీ బిల్లులు రాక అవస్థలు మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళలకు అన్ని విధాల చేయూతనిస్తూ మహిళ సంఘాలను అభివృద్ధి చేసి ,...

ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

మన ప్రగతి న్యూస్ /చిట్యాల గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తహసిల్దార్ నల్లబెల్లి హేమా తెలిపారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 63లో 44...

విద్యుత్ ఘాతానికి గురై పాడి గేదె మృతి

మన ప్రగతి న్యూస్/ చిట్యాల విద్యుదాఘాతానికి గురై పాడి గేదే మృతి చెందిన సంఘటన మండలంలోని చల్లగరిగ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం చల్లగరిగ గ్రామంలోని ఇంచర్ల లక్ష్మికి చెందిన...

చలివేంద్రం ను ఏర్పాటుచేసిన ఈవో నందిశెట్టినాగేశ్వరరావు

చలి వేంద్రమును ప్రారంభించిన ఎంపీడీవో డి చంద్రశేఖర్ మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్ కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ బస్ షెల్టర్ వద్ద కల్లూరు గ్రామపంచాయతీ ఈవో నందిశెట్టి నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు...

డిసిసిబి బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించండి

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని డిసిసిబి బ్యాంకు మేనేజర్ డి సతీష్ గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిసిబి బ్యాంకు మేనేజర్ డి సతీష్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు,...