Breaking News

అన్యకాంతం అవుతున్న భూములను కాపాడాలి

సిపిఎం ఆధ్వర్యంలో ఉప తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:మండల కేంద్రంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న...

జర్నలిస్టులు కట్టుకున్న ఇల్లు వారికే కేటాయించాలి…

-అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం… మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమలు మంగళవారం రెండో రోజుకు చేరింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి...

సూర్యాపేట : సూర్యాపేట లోని మామిళ్ళగడ్డ కు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడి హత్య ,

జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం , బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్ళు , ఆరు నెలల కిందట ప్రేమ వివాహం...

ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థి మృతి. మన ప్రగతి న్యూస్/ వనపర్తి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు...

హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..?!

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. శుక్రవారం(జనవరి 24, 2025) ఈ కిచెన్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు...

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు మన ప్రగతి న్యూస్ దేవరప్పుల

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు...

Vishwa Hindu Parishad: కనీసం ముగ్గురిని కనండి.. మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

హిందువుకుల వీహెచ్​పీ విజ్ఞప్తిదేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందువు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. దేశంలో హిందువుల జననాల రేటు...

మన ప్రగతి క్యాలెండర్ ఆవిష్కరణ చేసినజిల్లా లీగల్ సర్వీస్ న్యాయ సేవ సహాయ అథారిటీ జడ్జి గంట కవిత దేవి

మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబగద్వాలజిల్లాలోని కేటి దొడ్డిమండలంపరిధిలోని పాగుంట గ్రామంలోయుపిఎస్ ప్రాథమిక పాఠశాలలోజిల్లా న్యాయసేవసహాయలీగల్ సర్వీస్అథారిటీజడ్జి గంట కవితదేవితో జిల్లా స్టాప్ రిపోర్టర్ స్వామీ తో కలిసి తెలుగుజాతీయ...

కష్టపడ్డ వారికి తగిన ప్రాధాన్యమిస్తా..

గుట్టయ్యకు పిసిసి మహేష్ హామీ.. మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు: పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలో చేపట్టే నియామకాలలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమకు...

మల్లంపల్లిలో మండల పాలన కార్యాలయమును ప్రారంభించిన మంత్రులు

మన ప్రగతి న్యూస్/ మల్లంపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల పాలన కార్యాలయంను ప్రారంభించిన మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ.శుక్రవారం ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంను...