Breaking News

గ్రూప్ -3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఉదయం 09.30 గంటల తరువాత అనుమతి లేదు మధ్యాహ్నం 02.30 గంటల తరువాత అనుమతి లేదు మొబైల్...

సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకుల దారుణ హత్య

మన ప్రగతి న్యూస్/జిన్నారం సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో తల్లి కొడుకుల హత్య కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో గురువారం ఉదయం తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు....

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్...

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక లోని వీరాంజనేయ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 300 క్వింటాలకు పైగా పిడిఎఫ్ బియ్యాన్ని మంగళవారం...

భారత్‌లో 10కి చేరనున్న ‘ట్రంప్’ టవర్స్ – హైదరాబాద్‌లో కూడా ట్రంప్ స్కై స్క్రేపర్స్

హైదరాబాద్, నోయిడా, బెంగళూరు సహా ఆరు నగరాల్లో లగ్జరీ ప్రాజెక్టులు ప్రారంభం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో...