బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
జాతీయం

బీసీ ఏ లకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలి

బీసీ ఏ లకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలి

వరంగల్ జిల్లా ఆడ్ హక్ కమిటీ కన్వీనర్ గుంటి కిషన్

మన ప్రగతి న్యూస్ /వరంగల్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

తెలంగాణా రాష్ట్ర వెనుకపడిన తరగతుల సంక్షేమ సంఘం డెడికేషన్ కమిషన్ చైర్మన్(బూసాని వెంకటేశ్వర్లు) కి వినతి పత్రం అందించిన వరంగల్ జిల్లా అడ్హక్ కమిటి కన్వినర్ గుంటి కిషన్, కో కన్వినర్ జీజుల విజయ్ ప్రకాష్, బీ.సి-ఎ కులాల కార్యదార్శి డా,, బయ్య సాంబమూర్తి, జీజుల సాగర్, డా,, మండల సాంబయ్య బీ.సి-ఎ కులాల భాద్యులు వెనుకబడిన తరగతుల సంక్షేమం స్థానిక సంస్థలలో బీ.సి లకు 42 శాతం రిజర్వేషన్ పెంచుటకై ముఖ్యంగా ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో వెనుకబడిన బీ.సి-ఎ కులాలకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలని కమిషన్ కు విజ్ఞప్తి చేసినారు.ఇప్పటికి గోదావరి నది తీర ప్రాంతం లోని బెస్త, గుండ్ల బెస్త, రజక, నాయి బ్రాహ్మణ, బోయ, వడ్డెర, మేదర, పూసల, గంగిరెద్దుల, జోగిని 57 కులాలు రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్ కల్పించినప్పుడే బీ.సి-ఎ వారు రాజకీయంగా విద్యావంతులుగా ఎదుగుటకు కారణమవుతుందని మనవి చేసినారు.