బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ప్రభుత్వ భూమిని కాపాడాలి.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ….

ప్రభుత్వ భూమిని కాపాడాలి.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ….

మన ప్రగతి న్యూస్/జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా:

భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆర్డీవో ను మంగళవారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మారేపల్లి మల్లేష్ చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారులోని 2006 సర్వే నెంబర్ పదేకరల భూమి అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని జామాయిల్ చెట్లు మామిడి చెట్లు పెంచుతున్నారు తక్షణమే ఆ చెట్లను తొలగించాలని ప్రభుత్వ భూమిని కాపాడి ఆక్రమించుకున్న వారి పైన చర్యలు తీసుకోవాలని భూమిలేని నిరుపేదలకు భూమిని పంచాలని వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది ఆ సర్వే నెంబర్లు ఉన్నటువంటి మొత్తం భూమి సర్వే నిర్వహించి అక్రమ దారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని భూములను కాపాడాలని ఆర్డిఓ విన్నవించడం జరిగింది తక్షణమే స్పందించిన ఆర్డీవో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సంగీరాజు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు