బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

బీఆర్ఎస్ పిలుపు మేరకుతెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

బీఆర్ఎస్ పిలుపు మేరకుతెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

మన ప్రగతి న్యూస్/హత్నూర:

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ పిలుపుమేరకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతం తో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మంగళవారం అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి ఎందరో ఆత్మబలిదానాలను చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రాణ త్యాగాన్ని లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాలను తొలగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, చంద్ర గౌడ్, నయీం ఉద్దీన్, జగదీష్ ,అమర్ సింగ్,రమేష్ గౌడ్ , బాబ్యానాయక్ , సంతోష్ రమణ గౌడ్ ,శేకర్, రామా గౌడ్ , మాజీ ఎంపీపీలు వావిలాల నర్సింలు , రాజు , హరి కృష్ణ, మజుల కాశీనాథ్ , అమర్ సింగ్ , సూరారం నర్సింలు , ఆగమయ్య, షేక్ హుస్సేన్, శివశంకర్ రావు , శ్రీకాంత్ ,వీరేందర్ ,తాజా మాజీ సర్పంచ్ లు జితేందర్ రెడ్డి ,సేనాపతి, రవి కుమార్ , శ్రీశైలం, సామ్యా నాయక్ , ప్రవీణ్ కుమార్ ,శ్రీనివాస్ రెడ్డి ,కిషోర్ ,ప్రతాప్ గౌడ్ ,నియోజకవర్గ మండల స్థాయి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.