బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రచురణపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రచురణపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

మంగళవారం ఐ.డి.ఓ.సి లోని మినీ సమావేశ మందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాల ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రచురణ పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు – 2025 ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రచురణ అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 7 వ తేదీన ప్రకటించనైనదని, నాటి నుండి డిసెంబర్ 12 వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ఆయా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులకు అభ్యంతరాలు ఇవ్వవచ్చని డిసెంబర్ 13 వ తేదీ న పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యంతరాలు పరిష్కరించి జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా డిసెంబర్ 17 వ తేదీన ప్రచురించబడునని, అదేవిధంగా డిసెంబర్, 12 వ తేదీన మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిదులతో సమావేశాలు నిర్వహించబడునని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, డి.ఎల్.పి.ఓ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు