బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

క్రీడా స్ఫూర్తిని చాటాలిఎల్కతుర్తి స్పెషలాఫీసర్ శ్రీనివాసులు..

క్రీడా స్ఫూర్తిని చాటాలిఎల్కతుర్తి స్పెషలాఫీసర్ శ్రీనివాసులు..

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి

విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎల్కతుర్తి మండలం స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్మెల్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాసులు మాట్లాడుతు గ్రామస్థాయి క్రీడాకారులు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హనుమకొండ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలోనే ఔత్సాహిక క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో 20 క్రీడాంశంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల చైర్మన్, ఎంపీడీవో ఎన్.విజయకుమార్ మాట్లాడుతూ ఈ మండల స్థాయి పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయని చెప్పారు. మొదటి రోజు కబడ్డీ వాలీబాల్ ఖో ఖో, ఫుట్ బాల్, అథ్లెటిక్స్ , యోగాలు పోటీలు నిర్వహించామని చెప్పారు. మంగళవారం ఈ ఐదు గేమ్తో పాటు మరో 16 గేమ్ లో సెలక్షన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగత్ సింగ్, సీఐ పులి రమేష్, ఎస్సై రాజ్ కుమార్, కార్మెల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లీజల్, స్పోర్ట్స్ అబ్జర్వర్ పి.వెంకట్. పీడీలు, పీ ఈ టీలు తాళ్లపల్లి రాముడు, భోగి సుధాకర్, జి. ప్రేమ్ ప్రసాద్, ఎం ధనలక్ష్మి, కిరణ్ రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు