బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మీడియాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం -TSJU (NUJ INDIA)

తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

సినీ నటుడు మోహన్ బాబు న్యూస్ కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై దాడిచేయడాన్ని తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (NUJ INDIA) తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ పత్రిక ప్రకటనలో ఖండించారు. తక్షణం జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. !!తెలంగాణా ముఖ్యమంత్రి , రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఈ విషయంపై తక్షణం స్పందించాలన్నారు. జర్నలిస్ట్ విలువలను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని,ఈ దాడి ప్రజాస్వామ్యంలోని ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిజం పై జరిగిన దాడిగా భావించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసి , వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.