బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

సత్తుపల్లిలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

సత్తుపల్లిలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

స్థానిక సత్తుపల్లి రావి వీర వెంకయ్య భవన్లో సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 18, 19 తేదీల్లో సత్తుపల్లి పట్టణంలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయటం కోసం పార్టీ శ్రేణులంతా కంకణ బద్ధులై పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అదేవిధంగా మహాసభ ప్రారంభం సందర్భంగా సత్తుపల్లి సిపిఎం కార్యాలయం నుండి డిసెంబర్ 18 ఉదయం మహాసభలో సూచికగా ర్యాలీ నిర్వహించినట్లు తెలియజేశారు అదేవిధంగా మహాసభలు జయప్రదం కోసం బైక్ ర్యాలీ, టూ కే ర, ప్రభాతభేరీలు, నిర్వహించనున్నట్ల తెలిపారు, ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి 500 మంది డెలిగేషన్ హాజరవుతున్నారు రెండు రోజులు పాటు జరిగే ఈ మహాసభలను జయప్రదానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు, ఈ మహాసభలకు జాతీయ,రాష్ట్ర, జిల్లా, నాయకులు మహాసభలకు హాజరవుతున్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి, కొలిగపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, రమేష్, వలి, కుమారి ,ఝాన్సీ, రాము ,శ్రీహరి మరియు తదితరులు పాల్గొన్నారు.