బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

ఆదివాసీ గిరిజనుల భూమి సమస్యలను పరిష్కరించాలి

ఆదివాసీ గిరిజనుల భూమి సమస్యలను పరిష్కరించాలి

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి

ఆదివాసి గిరిజనులు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని భూసమస్యలు పరిస్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు కరపాటి గోపాల్ రావు ములకలపల్లి తహశీల్దార్ కి వినతి పత్రం అదజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నివసిస్తున్న ఆదివాసి గిరిజనుల భూ సమస్యలు పరిష్కారం చేయాలని ఆ సమస్యలు వారసత్య పట్టాలుఇప్పించాలని, అసైన్మెంట్ పట్టాలు మార్పిడి చేయాలని, క్రయ విక్రయాలు పట్టాలు ఇప్పించాలని, ఆదివాసి గిరిజనుల సాగులో ఉండబడిన ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్యాలని తదితర భూ సమస్యలు పరిష్కారం చెయ్యాలనీ కోరుతున్నారు. ఆదివాసి గిరిజనులు గతా అనేక సంవత్సరాలుగా భూ సమస్యులు పరిస్కారం కాకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడంతో నష్టపోతున్నారు. ప్రభుత్వం పథకాలు రైతు భరోసా, రైతు రుణ మాఫీ ఇలాంటి పథకాలు రాకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు కరపాటి గోపాల్ రావు, మాజీ జెడ్పీటీసీ సంఘం నాయకులు సున్నం బాబురావు, వూకె శ్రీను, గడ్డం బాబురావు తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు