బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాదించవచ్చు….జినుగు మరియన్న

మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాదించవచ్చు….జినుగు మరియన్న

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాదించవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. బుదవారం ఉద్యానవన అధికారి, మండల ఉద్యాన అధికారులతో కలిసి కురవి, డోర్నకల్, మహబూబాబాద్ మండలాలలోనీ గ్రామాలలో సాగు లో వున్న ఉద్యాన పంటలు, కూరగాయలు, మామిడి, జామ, బొప్పాయి,ఆయిల్ పామ్ పంటలను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులకు పలు సాంకేతిక సూచనలు తెలిపారు. సాధారణ పద్దతిలో టమాటా సాగు చేయడం కన్నా ట్రెల్లిస్ (ఎగబాకించే) పద్దతిలో సాగు చేయడం వలన మేలైన,నాణ్యమైన దిగుబడుల తో పాటు ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. మామిడి పూత, పిందె సమయం లో తీసుకోవాలసిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని, పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, బొప్పాయి పలు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు


ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్.శాంతి ప్రియ, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారి చంద్ర ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధి అగస్టిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.