బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం–వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు

మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం–వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు

మనప్రగతి న్యూస్/ మంగపేట:సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని మంగపేట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అన్నారు.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు.ఎంతటి వారైనా మీడియాపై దూర్బాషలాడినా దాడికి పాల్పడిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమం లో మీడియా ప్రతినిధులు జానపట్ల జయరాజు,చెట్టుపల్లి స్నేహ కుమార్,పోలూరి సంతోష్, పొలసాని శ్రీనివాస్ రెడ్డి, ఉగ్గమల్ల గణేష్,ఈసం సురేందర్,మైప శంకర్,హజారుద్దీన్,బోడ ప్రవీణ్,గడ్డం ప్రశాంత్ పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు