బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

చెత్త తీశారు…ఎత్తడం మరిచారు..

చెత్త తీశారు…ఎత్తడం మరిచారు..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

గ్రామాల్లో ప్రథమ పౌరులు లేక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కేంద్రంలో డ్రైనేజీల నుండి దుర్వాసన వెదజల్లడంతో స్థానికుల సమాచారం మేరకు జి పి. సిబ్బంది, డ్రైనేజీలు మాత్రం శుభ్రం చేసి చెత్తను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. రెండు వారాలు అయినా కూడా చెత్తను తొలగించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

దీనివల్ల ప్రధాన రహదారులన్నీ చెత్తాచెదారాలతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేసి, చెత్తను తొలగించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.