బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

కుట్ర పూరితంగానే శిలాఫలకం ధ్వంసం 

కుట్ర పూరితంగానే శిలాఫలకం ధ్వంసం 

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు
మాజీ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటుచేసిన శిలాఫలకాలను కుట్ర పూరితంగా ధ్వంసం చేశారని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ విమర్శించారు. మండలంలోని కృష్టపురం గ్రామంలో అభివృద్ధి పనులకు ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడంతో శుక్రవారం కిష్టాపురం గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ చిన్న గ్రామాల అభివృద్ధికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోట్లాది రూపాయలు వెచ్చించారని తెలిపారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాల ధ్వంసంతో ప్రజలు అభివృద్ధి పనులను మరిచిపోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు జరుకపుల బాలు నాయక్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారుబోతుల వేణు, నాయకులు దొంతమల్ల గణేష్, మహేందర్ నాయక్, నాగరాజు నాయక్, వెంకటేష్ నాయక్, బోడ గోవర్ధన్ , సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.