బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

పెళ్లయిన ఇరవై రోజులకే ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యఅసలు హత్య ఆత్మహత్య వీడని మిస్టరీ

పెళ్లయిన ఇరవై రోజులకే ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యఅసలు హత్య ఆత్మహత్య వీడని మిస్టరీ

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఇద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు చేరి గత 20 రోజుల క్రితం పెళ్లి చేసుకొని పెళ్లి ఐన 20 రోజులకే వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రుతి (22) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడి తో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదారాబాద్ లో ఉండేది. ఇదే క్రమం లో దయాకర్ తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయినా పీర్లపల్లి వస్తూ ఉండేది. ఇద్దరి తల్లిదండ్రులను ఓప్పించి వివాహం చేసుకోవాలని చూడగా శృతి తల్లి దండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడం తో ఇద్దరు కలిసి గత ఇరవై రోజుల క్రితం దయాకర్ స్వగృహం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. హఠాత్తుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రుతి అనుమానాస్పదంగా మృతి చెందటం తో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ ఆమె ఆత్మ హత్య చేసుకోలేదని తన భర్తే తనని చంపేశారని ఆరోపిస్తున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు