బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

చిప్పలపల్లి గ్రామంలో బర్రెల షెడ్డు పూర్తి దగ్ధం

_ ప్రభుత్వం ఆదుకోవాలి రైతు ఆవేదన

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పాడి రైతు కిరల్ల వెంకటేష్ .
బర్రెల షెడ్డు లో ప్రమాదవశాత్తు మంటలు చిలరేగి షెడ్డులో మూడు పాడి బర్రెలు దొడ్డి సగం వరకు కాలడంతో రైతు తండ్రి రాజయ్య బర్రెల షెడ్డు వద్ద ఉండడంతో షెడ్డులో బర్రెలను కాపాడి చుట్టుపక్క రైతులు గ్రామస్తులు వచ్చి మంటలు ఆర్పగా అప్పటికే షెడ్డు పూర్తిగా కాలిపోయింది. కాలిన బర్రెలకు కరీంనగర్ డైరీ అత్యవసర వైద్య అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా కాలిన బర్రెలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు


సందర్భంగా రైతు వెంకటేష్ మాట్లాడుతూ ఉదయం షెడ్డు వద్దకు వచ్చి వాటికి నీళ్లు పెట్టి వెళ్లి వచ్చేసరికి బర్రెల షెడ్ పూర్తి కాలిపోయిందని దాంట్లో ఉన్న వస్తువులు మిషిన్లు దానా సంచులు సగం వరకు బర్రెలు గాయాలతో కాలాయని ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే పాడి రైతులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.