బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

అంగరంగ వైభవంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణం

ఆలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం శుక్రవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వార్లను చక్కగా అలంకరణ చేసిన పూజారులు సతీష్ కుమార్ శర్మ, మణిశర్మ, సూర్య కుమార్ శర్మ పండితులు వేదమంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అశోక కుమారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిపించారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, జంటలు దాదాపు 200కు పైగా పాల్గొని కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. తాళ్ల వెంకటేశ్వర్లు ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కళ్యాణానికి పాల్గొన్న ప్రతి ఒక్క జంటకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కళ్యాణం లో పాల్గొన్న జంటలకు శాలువాలతో సన్మానించారు కళ్యాణ మహోత్సవంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని కళ్యాణాన్ని చాలా చక్కగా జరిపించారు

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

.