బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ముస్తాబాద్ లో శంకర్ నేత్రాలయం ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్ జిల్లా స్టాపర్

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం లో డాక్టర్ లక్ష్మణరావు కుటుంబ సభ్యుల ఆర్దిక సహాయంతో శంకర్ నేత్రాలయం చెన్నై వైద్యులు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా చెన్నై వైద్య బృందానికి కంటి పరీక్షలకు ప్రతి సహాయ సహకారాలు అందించిన వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.హాజరైన పీపుల్ హాస్పిటల్ చింతోజీ శంకర్ సార్ కి శాలువాతో ఘనంగా సన్మానించారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

అనంతరం డాక్టర్ లక్ష్మణ్ రావు కి శాలువాతో సన్మానించి చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా వారు తెలుపుతూ అత్యాధునిక పరికరాలతో కూడిన కంటినర్ బస్సుల్లో వైద్యులు ఆపరేషన్లు నిర్వహించగా.ఉచిత వైద్యానికి కంటి పేషంట్లు 873 మంది హాజరు కాగా జెసి ఓసి చెన్నై రిఫరల్ ద్వారా 113 మంది పేషెంట్స్ కి కంటి ఆపరేషన్ ఉచితంగా చెన్నై లో చేస్తామని తెలుపగా” మొత్తం 69 కంటి ఆపరేషన్లు విజయవంతం అయిందని తెలిపారు.రోగులకు మందులు, కంటి అద్దాలు మందులు కంటి టీకాలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం పేషంట్లకి ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణరావు,డాక్టర్ శంకర్, అయ్యప్ప ఆలయ శాశ్వత చైర్మన్ రాజు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, నరేందర్ రావు,మాజీ సర్పంచ్ ఎల్లం, చెన్నై వైద్య బృందం. తదితరులు పాల్గొన్నారు.