బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

సుందరీకరణ పేరుతో 70 ఏళ్ల నాటి వృక్షాల కొట్టివేత

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జునసాగర్ హిల్ కాలనీ తెలంగాణ టూరిజం కు చెందిన ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ నందు కొందరు వ్యక్తులు సుమారు 70ఏళ్ల నాటి వృక్షాలను కొట్టివేశారు, అటవీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వృక్షాలను తొలగిస్తుంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం, సదరు లీజుకు తీసుకున్న వ్యక్తులను అడగగా తాము గ్రీనరీ కోసం చెట్లను తొలగించామని చెప్పటం గమనార్హం,గత నెల ఫిబ్రవరిలో ఆఫీసర్స్ క్లబ్ లో చెట్లను తొలగించినప్పుడు కేసులు పెట్టిన నాయకులు ఇప్పుడు చెట్లు తొలగించింది తమ పార్టీకి సంబంధించిన వారే కావడంతో మిన్నకుండిపోయారు,కింద చేసే గ్రీనరీ కోసం ఏళ్ల నాటి వృక్షాలను తొలగించటమేంటని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి పెరిగిన చెట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని, చెట్లను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు