బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ప్రజా పాలన విజయోత్సవ సభకు తరలి వెళ్లిన మహిళలు

ప్రజా పాలన విజయోత్సవ సభకు తరలి వెళ్లిన మహిళలు

_శుభోదయం మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో

మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా మొట్టమొదటి గా బహిరంగ సభ వరంగల్ లో హనుమకొండలో నిర్వహిస్తున్న సందర్భంగా ఇందిర మహిళ శక్తి సంబరాలు ముస్తాబాద్ మండలం శుభోదయ మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో మండలం లోని అన్ని గ్రామాల నుండి మహిళలు.సమాఖ్య లీడర్లు. అధ్యక్షురాలు. ప్రజాపాలన విజయోత్సవ బస్సు యాత్రకు బయలుదేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వడ్డీ లేని రుణాలు.మహిళలకు సబ్సిడీ గ్యాస్.200 ఉచిత విద్యుత్ ఇస్తున్న సందర్భంగా మహిళలు రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య మండల సభ్యులు సిసి శోభన్. అధ్యక్షులు దేవిక. కార్యదర్శి సంధ్య. సహాయ కార్యదర్శి నందిని. మండల సమైక్య సభ్యురాలు లత.గ్రూపుల సభ్యులు 50 మంది మహిళలు సభకు తరలి వెళ్లారు.