బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

జీడికల్ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జీడికల్ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
లింగాల గణపురం మండలంలోని జీడికల్లులో ఈ నెల 19,20,21 తేదీలలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆలయాన్ని సందర్శించారు.
స్వామివారి ఎదు ర్కోలు సందర్భంగా అక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాలను కలెక్టర్ తిలకించారు. బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లను పరిశీలిస్తూ గుట్టపై ఉన్న గుండం ను, స్వామి వారి కళ్యాణం కొరకు చేపట్టిన ఏర్పాట్లను, భక్తుల కోసం నిర్మించిన చలువ పందిళ్లను, త్రాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలను, లైటింగ్ ఏర్పాట్లను, రహదారి మరమ్మత్తులను కలెక్టర్ సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొ న్నారు. నవంబర్
20వ తేదీన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 21వ తేదీన రథోత్సవం ఉంటాయని ఆలయ అర్చకులు వివ రించారు.ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీఓ గోపిరామ్ , దేవాలయ ఈవో వంశీ, ఆలయ అర్చకులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు