Breaking News

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక.. మన ప్రగతి న్యూస్ /నర్సంపేట పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు...

కారు లారీ ఢీకొని ఒకరు మృతి పలువురు పరిస్థితి విషమం  

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండల పరిధిలోని  మాచాపూర్ గ్రామ పరిధిలో శనివారం రాత్రి లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ఏడుగురుని ఎల్లారెడ్డి...

ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు

మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీ ఛమోలీ - బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా విరిగిపడిన మంచు కొండ చర్యలు గల్లంతైన 57 మందిలో 49 మందిని సురక్షితంగా...

భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి..

మన ప్రగతి న్యూస్ /వరంగల్ వరంగల్లో సంచలనం సృష్టించిన యువ వైద్యుడు సుమంత్ రెడ్డి మర్డర్ కేసు తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుమంత్ ను హత్య చేసేందుకు ప్రియుడు సామ్యూల్ తో...

పరీక్షల ఒత్తిడి.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ హైదరాబాద్ - చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి...

ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా...

ఇంటర్‌ పరీక్షలు.. వాచ్ ధరించి వస్తే నో ఎంట్రీ

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ ఇంటర్‌ పరీక్షలు.. వాచ్ ధరించి వస్తే నో ఎంట్రీతెలంగాణ : రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి పరీక్ష...

ఇవాళ్టి నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్.. సీట్ బెల్డ్ లేకుండా కారు నడిపితే రూ. వెయ్యి జరిమానా.. డ్రంక్ అండ్...

తీవ్ర విషాదం… ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవసమాధి

టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలుఆధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపు మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న...

లక్ష్యాన్ని ఎంచుకొని మనము ఒక ఉన్నత స్థాయిని ఎదగాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మన ప్రగతి న్యూస్ /కామారెడ్డి బ్యూరో లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ...