Breaking News

జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం – కలెక్టర్ సత్య ప్రసాద్

టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించడానికి వినతి పత్రం అందజేత.. మన ప్రగతి న్యూస్/జగిత్యాల, ఫిబ్రవరి 28 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్...

ద్విచక్ర వాహనంలో చీర కొంగు తట్టుకొని మహిళ మృతి

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తన చీర కొంగు వెనుక చక్రంలో ఇరుక్కుని కింద పడగా...

శివుడి సేవలో శివాజీ సేన

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శివరాత్రి పర్వదినాన జరిగిన వేలాల శ్రీ గట్టుమల్లన్న స్వామి జాతరలో జైపూర్ మండల ఛత్రపతి శివాజీ సేన కమిటీ సభ్యులు...

అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్త

_ ఏడాదిన్నర జైలు శిక్ష _ రూ.3,000/-రూ.జరిమానా మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్తకు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ. 3000/- రూల జరిమానా...

ఫుడ్ ఇన్స్పెక్టర్ మండలంలో ఆకస్మిక తనిఖీ

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పద్మావతి ఏజెన్సీస్ కూల్ డ్రింక్ షాప్ లో ఎక్స్పైరీ డేట్ కూల్ డ్రింక్ అమ్ముతున్నారని సమాచారంతో తనకి...

నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.

రేపల్లె వాడలో జిల్లా కలెక్టర్. మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ లబ్ధిదారులు నాణ్యతతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం జిల్లా...

గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్.

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ లోని బాలుర గురుకుల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. పాఠశాల పరిసరాలను, డార్మెటరీని పరిశీలించారు. భోజనం మంచిగా ఉంటున్నదా, లేదా అని అడిగి...

అంగన్వాడి టీచర్లకు అవగాహన సదస్సు

ముఖ్యఅతిథిగా సిడిపిఓ నిర్మలా జ్యోతి అంగన్వాడీ టీచర్లు కు వాటర్ బాటిల్స్ పంపిణీ మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్ కల్లూరు ప్రాజెక్టు పరిధిలో పేరువంచ సెక్టార్ సూపర్ వైజర్ భవాని ఆధ్వర్యంలో...

ఘనంగా శివ పార్వతుల ఊరేగింపు..

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పూసుగూడెం పంచా యితీ కొమ్ముగూడెం గ్రామంలో శివ పార్వతుల దంపతుల ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భూపాల్ పల్లి డి.ఎస్.పి

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు పోలింగ్ కేంద్రాన్ని...