Breaking News

స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి ఘననివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ ఇందిరా గాంధీ పేరు చరిత్ర గర్వం భారతావనికి నిత్య చైతన్య స్పూర్తి పదం గరీబీ హటావో...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డోర్ టు డోర్ ప్రచారం

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం వైరా నియోజకవర్గ...

ఎస్ ఐ విక్రమ్ ఆధ్వర్యంలో ఉదయం వ్యాయామం కార్యక్రమం ప్రారంభం.

మనప్రగతి న్యూస్ //బింపూర్ : ఉక్కుమనిషి సర్దార్ వల్ల బాయ్ పటేల్ జయంతి సందర్బంగా బింపూర్ ఎస్ ఐ విక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు 2కిలోమీటర్ల పరుగు పందెం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో...

జీవన మార్గానికై భగవద్గీత

-ధైర్యానికై హనుమాన్ చాలీసా దోహదపడతాయి గవర్నర్ - జిష్ణుదేవ్ వర్మ మన ప్రగతి న్యూస్/భూదాన్ పోచంపల్లి: జీవన మార్గానికై భగవద్గీత, ధైర్యంతో ముందుకు సాగడానికి హనుమాన్ చాలీ సా మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించండి.

డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్. మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్, నాచారం ప్రతినిధి; జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జూబ్లీహిల్స్ ప్రజలను...

పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనావేసి రైతులను ఆదుకుంటాం

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మన ప్రగతి న్యూస్ /నర్సంపేట మొంథా తుఫానుతో తీవ్రంగా వరి వంటతో పాటు ఇతర వంటలు భారీగా నష్టానికి గురయ్యాయని పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని...

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం 11వ వార్డుకు చెందిన జనంపల్లి అశోక్ మృతిచెందగా విషయం తెలుసుకున్న "జె.ఎస్. రాములు ఫౌండేషన్" స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు...

42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనకై నిర్వహించు సదస్సును విజయవంతం చేద్దాం.

షేక్ జావిద్వరంగల్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జన సమితి పార్టీ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11గం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ జరుగు జరుగు 42% బి.సి రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం...

పోలీస్‌ అమరవీరుల స్మరణలో ఫూట్‌ ర్యాలీ

మన ప్రగతి న్యూస్ /కాప్రా ప్రతినిధి పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కుషాయిగూడ‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారులు గురువారం ఫూట్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్డు నుంచి తాళ్లూరి ఎక్స్‌రోడ్డు...

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

తడిచిన ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50 వేల నష్టపరిహారం ఇవ్వాలి సిపిఎం పార్టీ నాయకులు మనప్గతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని...