Breaking News

కారు ఢీ కొని పాదాచారుడు మృతి..

వివరాలు వెల్లడించిన ఎస్ఐ. సతీష్. మన ప్రగతి న్యూస్/నల్గొండ/కేతేపల్లి: హైవే పై రోడ్డు దాటే క్రమంలో.. పాదాచా రుడుని కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన.. సోమవారం ఉద యం నల్గొండ...

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి! నలుగురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి గట్టయ్య కేశవ...

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంపై మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపం

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా సౌదీ అరేబియాలో జరిగిన దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ...

వేములవాడలో దారులన్నీ భీమన్న గుడివైపే. భక్తులు ఇక్కట్లు…

_ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నార _ ఆలయ సిబ్బందిపై భక్తులు అగ్రహం మన ప్రగతి న్యూస్ /వేములవాడ : వేములవాడలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేములవాడ భీమేశ్వరాలయానికి...

రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలైన ఘటన శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆముదాలపల్లికి చెందిన కందుల రాజు తిమ్మాపూర్ వివాహ వేదికకు హాజరై...

పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం..

మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..! సీఎం ఎవరనేదానిపై అధికారికం గా ఇప్పటికీ వెలువడని ప్రకటన.. మన ప్రగతి న్యూస్/ ప్రత్యేక ప్రతినిధి: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం...

మరో అల్ప పీడనం… ఏపీలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్...

మండల- మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ షురూ..

రేపటి నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం.. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న భక్తులకే అనుమతి.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు నేడు ఆదివారం...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు..

మన ప్రగతి న్యూస్/ ప్రత్యేక ప్రతినిధి: ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలకు విరామం. తెలంగాణలోనూ 6 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం.జనవరిలో...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాజధాని బస్సు ఇద్దరు ప్రయాణికుల మృతి పలువురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఆర్టిసి రాజధాని బస్సు(TG...