Breaking News

తుఫాన్ వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…

_ స్థానిక ఎమ్మార్వో రామచంద్రం మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల స్థానిక తాసిల్దార్ రామచంద్రం రైతులకు పలు సూచనలు తెలిపారు.ఈ సందర్భంగా మొంథా తుఫాన్ వలన స్వల్ప అధిక...

వాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ – డ్రైవర్ గాలింపు కొనసాగుతోంది

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం,అంజనాపురం మధ్య నిమ్మ వాగులో ఒక డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, దాటే ప్రయత్నంలో వ్యాన్...

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మొంథ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి జనగామ, మహబూబాబాద్,వరంగల్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని...

తుఫాన్ నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు....

భారీ వర్షాలు నల్లబెల్లి మండల ప్రజలంతా జర భద్రం

ఎమ్మార్వో ముప్పు కృష్ణ మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండలంలోని ప్రజలందరూ భారీగా వర్షాలు కురుస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మార్వో ముప్పు కృష్ణ తెలిపారు.కరెంట్ స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లను తాకకండి.మ్యాన్ హోల్స్,...

భక్తిశ్రద్ధలతో శివయ్యకు వెండి చెమ్ము సమర్పణ

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: ఏన్కూర్ లోని స్థానిక శివాలయంలో మాదినేని అశోక్–ఉషా దంపతుల కుమార్తె, అల్లుడు నవీన–యోగిరాం దంపతులు భక్తిశ్రద్ధలతో పూజా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి,...

హరీశ్ రావు కి పితృవియోగం

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కి పితృవియోగం కలిగింది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి....

నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం. లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకు లారీ ప్రమాదంలో...

రక్తదానంలో పాల్గొన్న బీసీ నాయకులు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...

రక్తదానం చేయండి.ప్రాణాదాతలు కాండి.

28 వ సారి రక్తదానంచేసిన రాజశేఖర్ అభినందించిన డి.సి.పిఅంకిత్ కుమార్ ఎ.సి.పి రవీందర్ రెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లోభాగంగా సోమవారంనర్సంపేట డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనర్సంపేట పట్టణ...