Breaking News

ధ్యానం తో సంపూర్ణ ఆరోగ్యం…..

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ నెస్ సెంటర్ కోఆర్డినేటర్ శారద అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్...

రిమ్మనగూడలో మహిళా దారుణ హత్య,పరారీలో నిందితుడు

_భార్యను హత్య చేసిన రెండో భర్త చూడడానికి వఛ్చి కడతీర్చి మనప్రగతి న్యూస్ గజ్వేల్/ రూరల్: భార్యను చూడడానికి వచ్చిన రెండో భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో...

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందినా మోటే కళమ్మ భర్త/మృతుడు అయిన మోటే నరసింహ S/o బుచ్చయ్య వయస్సు 50 సం// రాలు తన...

55 లక్షల ఎకరాలలో రికార్డు స్థాయిలో వరి పంట సాగు

_ నీరు వృధా కాకుండా సమర్థవంతంగా సాగు నీటి నిర్వహణ జరగాలి _ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి ఆదేశించారు _ యాసంగి సాగు నీటి సరఫరా పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన...

50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యం పట్టివేత

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున బిన్ని రైస్ మిల్లు దగ్గరలోని షట్టర్ లో ఉన్న 50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు,...

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో _ ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ప్రకారం పంపిణీ _ 46 మందికి 36 లక్షల 87వేల 500 లు బ్యాంక్ ఖాతాల్లో జమ రాజన్న...

మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన జిల్లా ఎస్పీ

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పి గీతే మహేష్ బాబాసాహెబ్...

*కమలానగర్ లో అగరంగా వైబావంగా శ్రీనివాసుని కళ్యాణం.

మన ప్రగతి న్యూస్ కాప్రా: ఈసీఐఎల్ పరిధిలోని కమలానగర్ లో తిరుమల శ్రీవారి సంకల్పించిన 111 కళ్యాణంలో భాగంగా 78వ శ్రీనివాస కళ్యాణం కమల నగర్ సీనియర్ సిటిజన్ గ్రౌండ్ లో ఆదివారం ఘనంగా...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూరు మండలంలో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యంగళ నరేష్ మాదిగ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...

జిల్లా పంచాయతీ అధికారిగా షర్పుద్దీన్

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) గా షర్ఫుద్దీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ, అలాగే డివిజనల్...