Breaking News

నారీ నాయ సమ్మేళన్ సమావేశంలో భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి కి సన్మానం

మన ప్రగతి న్యూస్ చిట్యాల హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా...

జర్నలిస్టుల దాడుల కమిటీ పునరుద్ధరణకి సహకరిస్తా – కలెక్టర్ దివాకర

టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా పత్రాలు అందజేత.. మన ప్రగతి న్యూస్/ములుగు, ఫిబ్రవరి 25 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరిస్తానని ములుగు జిల్లా కలెక్టర్...

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి

_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ _ ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి _ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల...

బహుజన్ సమాజ్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షులుగా బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు...

ఏన్కూర్ మండలంలో పర్యటించిన ఎంపీ రఘురాం రెడ్డి

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ ఏన్కూర్ మండలం జన్నారం గ్రామం లో మంగళవారం ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ...

KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్లో మాట్లాడుతూ 'ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని...

డిప్యూటీ సిఎం భ‌ట్టి పిఎ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. విధుల‌లో ఉండ‌గా ఆయ‌న‌కు గుండె పోటు రాగా ఆయ‌న‌ను వెంట‌నే...

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట రాజకీయ పార్టీలు అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల సమావేశంలో అన్నారు....

*పోగొట్టుకున్న మొబైల్స్ ని తిరిగి అప్పజెప్పిన చిట్యాల సిఐ మల్లేష్

మన ప్రగతి న్యూస్. చిట్యాల చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ సిఐ మల్లేష్ గారు పోగొట్టుకున్న మొబైల్స్ లని తిరిగి బాధితులకు అందించారు, చల్లగరిగ గ్రామానికి చెందినశ్రీ బైరన్ రెడ్డి మరియు చిట్యాల మండల...

రాజీవ్ లింకు కెనాల్ ను సందర్శించిన రాష్ట్ర మంత్రి.

వారంలో పనులను పూర్తి చేయాలి - మంత్రి తుమ్మల. మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ సీతారామ ప్రాజెక్ట్, రాజీవ్ లింక్ కెనాల్ పనులను వారం పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...