Breaking News

గజ్వేల్ పట్టణంలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

_ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ధ్యేయం మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి: గజ్వెల్ లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మరియు ఓటర్లలో ధైర్యాన్ని నింపేందుకు...

వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో నామ నాగేశ్వరరావు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్: బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్...

మటన్ షాప్ యజమా నిని ఓటు అభ్యర్థించిన కాంగ్రెస్ అభ్యర్థి రాధిక

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: నగరపాలక సంస్థ పరిధి లోని 13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న సూరేపల్లి రాధిక- రమేష్ బుధవారం నాడు అవార్డు పరిధిలోని మటన్ షాపు...

రాజన్న పేరుతో దోపిడీ… వేములవాడను అభివృద్ధి లేని పట్టణంగా మార్చారు

:కేంద్రమంత్రి బండి సంజయ్ మన ప్రగతి న్యూస్/వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పేరు చెప్పి వేములవాడ మున్సిపల్ పరిధిలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తిప్పాపూర్,...

బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’

-సామాజిక సమానత్వం ద్వారా,అన్ని వర్గాలతోనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి...

ప్రతి విద్యార్థిపై దృష్టి సారించాలి.100 శాతం ఫలితాలు రావాలి:జిల్లా కలెక్టర్…

మన ప్రగతి న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్: _ అన్ని ప్రభుత్వ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యాలయాల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రతి విద్యార్థిపై...

రోడ్డుపై నిలిచిన లారీ! ట్రాఫిక్ కు అంతరాయం..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు గ్రామాల ప్రజలకు వెళ్లే సింగిల్ రోడ్డుపై లారీ ఆగిపోవడంతో గ్రామ ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. శంకరపట్నం మండలం కన్నాపూర్ నుండి రాజాపూర్ కు వెళ్లే సింగిల్ రోడ్డుపై...

పెన్షన్ కోసం వృద్దుల ఎదురు చూపు..

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. నెల రోజులు గడిచిన పెన్షన్ రాక పోవడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. నెల నెల...

పల్లె ప్రకృతి వనం విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులు

మనప్రగతి న్యూస్ /నెక్కొండ : నెక్కొండ మండలంలోని సాయి రెడ్డి పల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంను ఆదివారం రోజు కొందరు వ్యక్తులు ఎవరికి తెలియకుండా పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరకడం...

పల్లె ప్రకృతి వనం విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులు మనప్రగతి న్యూస్ /నెక్కొండ : నెక్కొండ మండలంలోని సాయి రెడ్డి పల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంను ఆదివారం రోజు కొందరు వ్యక్తులు ఎవరికి తెలియకుండా పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరకడం జరిగింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరికిన వ్యక్తులను చట్టం ప్రకారం శిక్షించాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి కారణం గ్రామ అధికారుల నిర్లక్ష్యమా.?లేక వారి ప్రమేయంతోనే జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది.